స్థానిక డిగ్రీ కాలేజీల తరలింపును ఖండిస్తూ ధర్నా
హైదరాబాద్,జూన్14,టుడే న్యూస్: చేవెళ్ల పార్లమెంట్ , రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్ లో, అంబేద్కర్ చౌరస్తా లో స్థానిక డిగ్రీ కాలేజీల తరలింపును వ్యతిరేకిస్తూ ముఖ్య అతిధి హాజరై ప్రసంగిస్తూ, ధర్నా చేస్తున్న జెఎసి కన్వీనర్ శ్సామా భూపాల్ రెడ్డి .